资讯

ఆర్మాక్స్ మీడియా జులై నెలకుగాను ఇండియాలో టాప్ 10 హీరోయిన్ల జాబితాను రిలీజ్ చేసింది. వీళ్లలో కేవలం ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఉండగా.. మిగిలిన ...
రేపు అంటే శుక్రవారం ఆగస్టు 22న ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల వారి ఫలితాలను ఇక్కడ ఇస్తున్నాం.
విశ్వంభర నుంచి గ్లింప్స్ వీడియో వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు ఒక రోజు ముందే అభిమానులకు మూవీ టీమ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. మెగాస్టార్ విశ్వరూపం గ్యారెంటీ అనేలా ఈ గ్లింప్స్ వీడియో ఉంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ బన్ బటర్ జామ్ తెలుగులో విడుదల కానుంది. ఆగస్ట్ 22న అంటే రేపు థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. రాజు జెయమోహన ...
టీజీ ఐసెట్ 2025 కౌన్సెలింగ్ షురూ అయింది. క్వాలిఫై అయిన అభ్యర్థులు స్లాట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 28వ తేదీ వరకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.
Telugu News: Stay updated with Hindustan Times Telugu for the latest Telugu news. Get breaking news, top stories, and Todays News updates on Andhra Pradesh (AP), Telangana, Hyderabad, politics, ...
ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్, 2025 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది.
రాధాకృష్ణులను ప్రార్థించే వారు ఎంతోమంది ఉన్నారు. రాధాకృష్ణులను ప్రార్థిస్తూ భక్తితోలో ఎంతగానో మునిగిపోతుంటారు. అయితే, ఈ రాధాకృష్ణులకు నాలుగు రాశుల వారు అంటే ఎంతో అమితమైన ఇష్టమట. అష్టమికి ముందు పుట్టి ...
మహీంద్రా సంస్థ తమ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) ఎస్‌యూవీలో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సాంకేతికతను తీసుకొచ్చింది. దీంతో రూ. 12 లక్షల లోపు ధర ఉన్న కార్లలో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను పొందిన ...
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ముగ్గురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా పరదా. ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదల కానున్న పరదా ప్రీమియర్స్‌ను రెండు రోజుల ముందే వేశారు. ప్రవీణ్ ...
కాళేశ్వరం కమిషన్‌పై  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువైపుల వాదోపవాదనలు జరిగాయి. తదుపరి విచారణను శుక్రవారా ...
పీరియడ్స్ ఆగేందుకు టాబ్లెట్ వేసుకున్న ఓ అమ్మాయి.. కాలు నొప్పి, వాపుతో ఆసుపత్రికి వచ్చి, చివరికి ఎలా చనిపోయిందో డాక్టర్ వివేకానంద్ వివరించారు.